10వ తరగతి పాస్ అయిన వారికి AP లో ఫీజు పరీక్ష లేకుండా ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో ల్యాబ్ అటెండెంట్ విభాగంలో ఈ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ జాబ్స్ ని కేవలం మెరిట్ ఆదరణ మాత్రమే సెలక్షన్ చేస్తున్నారు ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎలా అప్లై చేయాలి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది జీతం ఇతర వివరాలు క్రెడిట్ ను చూసుకొని అప్లై చేసుకోవచ్చు.
సంస్థాన్ మరియు పోస్ట్ వివరములు :
సంస్థ : ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ
జాబ్ రోల్ : ల్యాబ్ అటెండెంట్
మొత్తం ఖాళీలు : 06
జీతం : 15000
అర్హతలు & వయస్సు :
విద్య అర్హత : కనీసం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
వయస్సు : 30.11.2025 నాటికి మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
Apply విధానం :
ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునేవారు అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి దానికి అవసరమైన డాక్యుమెంట్స్ మొత్తం నీ జత చేయాలి. అప్లికేషన్ ఫీజుగా 200 రూపాయలని డిడి తీసి ఆ డీడీ ని కూడా అప్లికేషన్ ఫామ్ కి జత చేసి పోస్టు ద్వారా లేదా డైరెక్ట్ గా వెళ్లి 18. 12.2025 తేది లోపు పశుసంవర్ధక శాఖలో సమర్పించాలి.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న వారికి ప్రభుత్వం ఎలాంటి రాతపరీక్ష నిర్వహించదు వచ్చిన అప్లికేషన్స్ మొత్తం షార్ట్లిట్ చేసి కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే సెలక్షన్ పూర్తి చేస్తారు సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాయినింగ్ లెటర్ ఇస్తారు.
జీతం :
డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుని జాయిన్ అయిన వారికి నెలకు 15000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకుని అప్లై చేసుకోగలరు.
Official Notification : Click Here





